Monday, April 29, 2024

సూర్యకుమార్ హాఫ్ సెంచరీ… భారత్ 134/3

- Advertisement -
- Advertisement -

ICC T20 Rankings: Surya Kumar Yadav climbs to 2nd spot

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియాలో మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు 14  ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్  హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 39 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో కమ్నీస్, శ్యామ్స్, హాజిల్ వుడ్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News