- Advertisement -
ముంబయిః బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్టుమార్టం రిపోర్టును ముంబయి డాక్టర్లు విడుదల చేశారు. ఉరేసుకోవడం వల్లే సుశాంత్ మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో వెల్లడించారు. వైద్యులు పోస్టుమార్టం రిపోర్టును పోలీసులకు అందించారు. మరోవైపు సుశాంత్ది ఆత్మహత్య కాదని.. హత్యేనని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ రోజు సుశాంత మృతదేహానికి కుటుంబ సభ్యులు అంతక్రియలు నిర్వహిచనున్నారు. ఆదివారం 34 ఏళ్ల సుశాంత్ ముంబయిలోని బాద్రాలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Sushant died due to asphyxia resulting from hanging
- Advertisement -