- Advertisement -
హైదరాబాద్: సినీ పరిశ్రమ విషయంలో సానుకూలంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. టాలీవుడ్లో షూటింగ్లకు అనుమతులపై పరిశీలిస్తామన్నారు. మిగతా అంశాల విషయంలో ముఖ్యమంత్రితో చర్చిస్తామని తలసాని హామీ ఇచ్చారు.
- Advertisement -