- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు 9వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. సభ్యులందరూ కరోనా నిబంధనలు పాటించాలని పోచారం విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు అయిన వెంటనే బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభం కానుంది. మార్చి 15న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి.
Telangana assembly session 2021 begins
- Advertisement -