Saturday, May 18, 2024

తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona Virus Cases Rise In India

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 51 వేల మంది కరోనా పరీక్షలు వేయగా 721 మందికి కరోనా వైరస్ సోకగా ముగ్గురు చనిపోయారు. కరోనా కేసుల సంఖ్య 2.75 లక్షలకు చేరుకోగా 1480 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.66 లక్షల మంది కోలుకోగా 7661 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 58.7 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News