- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజు రోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య తుగ్గుతూనే ఉంది. గత 24 గంటల్లో 602 కరోనా పాజిటివ్లు నమోదుకాగా ముగ్గురు దుర్మరణం చెందారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.64 లక్షలకు చేరుకోగా 1433 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 2.51 లక్షల మంది కోలుకోగా 11 వేల మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 51.58 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసింది.
- Advertisement -