Wednesday, May 15, 2024

గెలుపు బాటలో పల్లా

- Advertisement -
- Advertisement -

telangana graduate mlc election results 2021

హైదరాబాద్: ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం చివర దశకు చేరింది. టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుదిశగా సాగుతున్నారు. ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆయనకు వచ్చిన రెండో ప్రాధన్యత ఓట్లను ఇతరులకు చేర్చారు. మొదటి ప్రాధన్యత ఓట్లలో మొత్తం ఏడు రౌండ్లలోనూ టిఆర్ఎస్ పల్లా ఆధిక్యంలో దూసుకుపోయారు. తొలి, రెండో ప్రాధన్యత ఓట్లు కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,22,639 ఓట్లు పడ్డాయి. తమ సమీప అభ్యర్థి తీర్మార్ మల్లన్న కంటే 23,432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

telangana graduate mlc election results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News