Saturday, May 4, 2024

మోంటానాలో రైలు పట్టాలు తప్పి ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in Montana train derailment

జోప్లిన్ (అమెరికా) : అమెరికా లోని మోంటానాలో జోప్లిన్ వద్ద శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంట్రాక్ రైలు పట్టాలు తప్పి ముగ్గురు చనిపోగా, మరో 50 మంది గాయపడ్డారు. సియాటెల్ నుంచి చికాగో వెళ్తున్న ఈ రైలు పట్టాలు తప్పింది. రైలులో 147 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.
ప్రమాద స్థలం పరిసరాల్లోని ప్రజలు క్షతగాత్రులను బయటకు తీసి సహాయచర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News