Saturday, May 4, 2024

బైక్-కారు ఢీ: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead Bike collided Car in Andhra

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొదిలి మండలం తలమళ్ల కోల్డ్ స్టోరేజ్ వద్ద బైక్‌, కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News