Tuesday, May 14, 2024

ఆటోను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three female workers were killed in car crash

అమరావతి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ముప్పాళ్ల మండలం మాదాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News