Tuesday, April 30, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. వెంకన్న సర్వదర్శనానికి 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శుక్రవారం 58,842 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించికున్నారు. 21,796 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.3.11 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News