- Advertisement -
హైదరాబాద్: నేటి నుంచి ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. అక్టోబర్ 9న ఈసెట్ తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది. అటు ఈనెల 9న కాలేజీల్లో ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 12వతేదీ అభ్యర్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
TS ECET final Counselling from today
- Advertisement -