Saturday, May 4, 2024

18 వరకు పాలిసెట్ కౌన్సిలింగ్‌కు గడువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో టిఎస్ పాలిసెట్ కౌన్సిలింగ్ కోసం ఆన్‌లైన్‌లో ఈనెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు 18833 మంది దరఖాస్తు చేశారని, వీరి అర్హత పత్రాల పరిశీలన నేటి నుంచి 19వ తేదీవరకు చేస్తామని , గ్రూపు ఎంపిక కూడా నేటి నుంచి 21వ తేదీవరకు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. సర్టిపికెట్ పరిశీలన, ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించిన విషయాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News