Saturday, May 11, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

2 killed in Road Accident in Nizamabad

ప్రకాశం: జిల్లాలోని జే.పంగులూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం జాగర్లమూడివారిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇన్నోవా కారు ట్రాక్టర్‎ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరకుని  స్థానికుల సాహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Two killed in Road Accident in Prakasam District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News