- Advertisement -
వికారాబాద్: జిల్లాలోని పరిగి మండంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని లక్నాపూర్ గేట్ ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో ఓ డ్రైవర్ ఇరుక్కోగా.. మరోకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 108 అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో స్థానికులు గాయపడిన వారిని ఆటోలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Two Lorries Crash in Vikarabad
- Advertisement -