Friday, April 26, 2024

జగ్గయ్య పేటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Road accident in Yacharam: One killed

అమరావతి: ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్య పేటలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గరికపాడు చెక్‌పోస్టు వద్ద లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విశాఖ పట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇన్నోవా కారును

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News