Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్‌కు వరంగల్ ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

Warangal Public Representatives Thanks to CM KCR

హైదరాబాద్: వరంగల్ అర్భన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరు సవరించినందుకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డిలు ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Warangal Public Representatives Thanks to CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News