- Advertisement -
లక్నో : ఉత్తరప్రదేశ్లో 825 పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లఖింపూర్ ఖేరి గ్రామంలో గురువారం ఒక అభ్యర్థిని నామినేషన్ దాఖలుకు సహాయంగా వచ్చిన మహిళపై ప్రత్యర్థి వర్గాలకు చెందిన ఇద్దరు దాడి చేసి ఆమెను వివస్త్రను చేశారు. అందరు చూస్తుండగానే ఆమె చీరను బహిరంగంగా ఊడదీశారు. బాధితురాలు సమాజ్వాది పార్టీ మద్దతురాలని తెలియవచ్చింది. అక్కడ ఉన్న మీడియా ఈ దురాగతాన్ని చిత్రీకరించింది.
- Advertisement -