Saturday, May 11, 2024

మన కోర్టుల తీర్పులపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి: మోడీ

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: భారత దేశానికి సుప్రీం న్యాయ వ్యవస్థనే అని ప్రధాని మోడీ తెలిపారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ న్యాయ సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన కోర్టుల తీర్పుల గురించి ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయని ప్రశంసించారు. నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుస్తాయని వివరించాడు. దేశంలో సంక్లిష్ట పరిస్థితులు పరిష్కారానికి న్యాయ వ్యవస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్, ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాళ్లుగా మారాయని, ఇటీవల సుప్రీం కోర్టు కీలక తీర్పులు ఇచ్చిందని మోడీ కొనియాడారు.

 

World Countries discuss on India Courts says Modi

 

World Countries discuss on India Courts says Modi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News