Monday, April 29, 2024

తడబడిన టీమిండియా.. ఇంగ్లాండ్ టార్గెట్ 230 పరుగులు

- Advertisement -
- Advertisement -

లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్ మెన్లు తడబడ్డారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్.. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(87) అర్థ శతకంతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(49), కెఎల్ రాహుల్(39)లు పర్యాలేదనిపించారు. మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలమవ్వడంతో.. భారత్, ఇంగ్లీష్ జట్టుకు 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News