Sunday, April 28, 2024

రోడ్లపై మద్యం తాగుతూ.. వైసిపి కార్యకర్తల బీభత్సం….

- Advertisement -
- Advertisement -

YCP workers terror on roads in vijayawada

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతలు అదుపులో లేకుండాపోయాయి. రౌడీయిజం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. ఇతర రాజకీయ నాయకులపై వైసిపి కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా టిడిపి నేత పట్టాభిపై దాడి జరిగింది. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైసిపి కార్యకర్తలు రోడ్డుపై మద్యం తాగి స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. రోడ్లపై బీర్లు తాగుతూ హంగామా సృష్టించిడంతో వాహనదారులు భయంతో వణికిపోయారు. పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News