- Advertisement -
ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పరిశ్రమను తిరిగి పట్టాలెక్కించేందుకు సరికొత్త ప్రణాళికను అమలు చేయాలనుకుంటోంది. భాగస్వామి రెస్టారెంట్లకు జీరో కమిషన్తో ఆర్డర్లు ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దెబ్బతిన్న క్యాటరింగ్ వ్యాపారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే వృద్ధి ఊహించిన స్థాయిలో లేదని జోమాటో ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. ఆన్లైన్ ఫుడ్ వ్యాపారాన్ని మళ్లీ కోవిడ్ -19 ముందు స్థాయికి తీసుకురావడానికి సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోందని జొమాటో వెల్లడించింది. దీనికోసం పలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపింది.
Zomato Zero Commission Plan for Restaurants
- Advertisement -