Friday, April 26, 2024

బెల్లంపల్లిలో వరుస కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

11 Corona Patients Died in Bellampalli

బెల్లంపల్లి: తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. జిల్లాలోనూ పాజిటివ్ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో వరస కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. నిన్న ఉదయం 8 నుంచి ఇవాళ ఉదయం ఎనిమిది వరుకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఐసోలేషన్ కు వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్ కు వస్తున్నట్టు తెలిపారు.

11 Corona Patients Died in Bellampalli

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News