Sunday, May 12, 2024

14,148 కరోనా కేసులు… 302 మంది మృతి

- Advertisement -
- Advertisement -

14148 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖంపడుతున్నాయి. గత 24 గంటల్లో 14,148 మందికి కరోనా వైరస్ సోకగా 302 మంది మృతి చెందారని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.28 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5,12,924 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 4.22 కోట్ల మంది కోలుకున్నారు. 176 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News