Saturday, April 27, 2024

తెలంగాణలో మరో 1489 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

1489 new covid-19 cases reported in telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 175, జిల్లాల్లో 1314 పాజిటివ్‌లు
6,07,925కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1489 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 175 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 98, జగిత్యాల 19, జనగాం 14, భూపాలపల్లి 25, గద్వాల 16, కామారెడ్డి 7, కరీంనగర్ 84,ఖమ్మం 118, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 34, మహబూబాబాద్ 53, మంచిర్యాల 47, మెదక్ 12, మేడ్చల్ మల్కాజ్‌గిరి 66, ములుగు 35, నాగర్‌కర్నూల్ 23, నల్గొండ 131, నారాయణపేట్ 12, నిర్మల్ 2, నిజామాబాద్ 13, పెద్దపల్లి 68, సిరిసిల్లా 28, రంగారెడ్డి 91, సంగారెడ్డి 26, సిద్ధిపేట 40, సూర్యాపేట్ 82,వికారాబాద్ 23, వనపర్తి 28, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 49, యాదాద్రిలో 34 వైరస్ సోకింది. అంతేగాక వైరస్ దాడిలో మరో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,07,925కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 5,84,429కి చేరింది. అయితే మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని డిహెచ్ అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

1489 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News