Wednesday, May 1, 2024

ఎపిలో కొత్తగా 16,167 కరోనా కేసులు,104 మరణాలు

- Advertisement -
- Advertisement -

16167 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 84,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16,167 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 104 మంది మరణించారు. అదే సమయంలో 21,385 మంది బాధితులు కోలుకున్నారు. ఎపిలో ఇప్పటివరకు 16,43,557 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా…. 14,46,244 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 1,86,782 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఎపి వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమాల్ సింఘాల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రోజూ కంటే పాజిటివిటీ రేటు తగ్గిందని సింఘాల్ తెలిపారు. కోవిడ్-19 కేసులు తగ్గడంతో ఆస్పత్రుల్లో బెడ్స్ సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 812 ఐసియు బెడ్స్,3,552 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

16167 new covid-19 cases reported in AP

16167 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News