Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 19,412 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

19412 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 98,214 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 19,412 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 61 మరణాలు సంభవించాయి. కోవిడ్ పేషంట్ల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు పెంచుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. 17వేల 382 డోసుల రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని అనిల్ సింఘాల్ వెల్లడించారు.

19412 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News