Monday, May 6, 2024

టైర్ పేలి లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేలడంతో కారు అదుపుతప్పి ఎదరుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన నార్సింగ్ మండలంలోని వల్లూరు జాతీయ రహదారి వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను తౌర్యనాయక్, అంకిత్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News