Friday, April 26, 2024

వంగూరులో విషాదం.. నీటిలో మునిగి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని చౌదర్‌పల్లి సమీపంలో ఉన్న కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌  కాలువలోకి ఓ బైక్ దుసుకెళ్లింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. అనతంరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని రంగాపూర్ గ్రామానికి చెందిన అల్లే నాగరాజు, చేర్క నరేష్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

2 Men Died as bike rams into KLI in Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News