Tuesday, May 21, 2024

నగరంలో విషాదం: ఇద్దరి కార్మికుల ప్రాణాలు తీసిన మ్యాన్‌హోల్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో విషాద సంఘటన చోటు చేసుకున్నది. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. రాత్రివేళ క్లీనింగ్ కు అనుమతి లేకున్నా కాంట్రాక్టర్ ఒత్తిడితో మంగళవారం రాత్రి వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌లో మ్యాన్‌హోల్‌లో డ్రైనేజీ క్లీన్ చేసేందుకు నలుగురు కార్మికులు వెళ్లారు.అయితే, నలుగురు కార్మికుల్లో ఇద్దరు మ్యాన్‌హోల్‌లోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బింది ఒకరి మృతదేహాన్ని బయటకి తీశారు. మరో మృతదేహం మాత్రం ఇంకా దొరకలేదు.దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

2 workers died while cleaning manhole in Vanasthalipuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News