Wednesday, May 1, 2024

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

- Advertisement -
- Advertisement -

22842 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్తగా 22,842 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 244మంది బాధితరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.38కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4,48,817 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 25,930మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.30కోట్లకు పైగా మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,70,557 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేర‌ళ‌లో కొత్త‌గా 13,217 కేసులు న‌మోదు కాగా, క‌రోనాతో నిన్న ఒక్క రోజే 121 మంది మ‌ర‌ణించారు.

22842 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News