Friday, April 26, 2024

తెలంగాణలో 2600 రైతు వేదికలు: వినోద్

- Advertisement -
- Advertisement -

2600 Rythu vedhikalu constructed

జగిత్యాల: తెలంగాణలో 2600 రైతు వేదికలను ఏర్పాటు చేశామని టిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో రైతువేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సంక్షేమమే లక్షంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రాజెక్టులు నిర్మించి సాగు సమస్య తీర్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. సిఎం కెసిఆర్ దూరదృష్టితో తెలంగాణలో కరెంట్ సమస్యలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News