Sunday, May 5, 2024

ఎపిలో కొత్తగా 3,042 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3042 new Covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 3,042 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 28 మరణాలు సంభవించాయి. తాజాగా కరోనా మహమ్మారి నుంచి 3,748 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 33,230 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 18,61,937 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 12,898 మంది మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

3042 new Covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News