Sunday, May 5, 2024

రాష్ట్రంలో కొత్తగా 311 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

311 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,837 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…311 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,88,096కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 614 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,79,893 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.96 శాతంగా నమోదైంది. మరో 1,418 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News