Sunday, May 5, 2024

తెలంగాణలో మరో 3,527 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3527 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 19 మంది చనిపోయారు. అదే సమయంలో 3,982 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,71,044కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,982 మందిని కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 5,30,025 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,793 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 97,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 519, నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215 మందికి కరోనా మహమ్మారి సోకింది.

3527 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News