- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 91,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,620 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 41 మంది మరణించారు. అదే సమయంలో 5,757 మంది కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 40,074 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,18,95,922కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తూర్ప గోదావరిలో అత్యధికంగా 617 కేసులు రికార్డు అయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
3620 New Covid-19 Cases Reported in AP
- Advertisement -