- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 394 మందికి వైరస్ సోకింది. మరో ముగ్గురిని కరోనా కబలించింది. అదే సమయంలో 194 మంది బాధిుతులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,804 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 1,123 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 81 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో నిన్న 64,898 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్యశాఖ తెలిపింది.
394 new covid -19 cases reported in telangana
- Advertisement -