- Advertisement -
చెన్నై: కరోనా వైరస్ పై ప్రజల్లో తీవ్రమైన భయాలు వ్యక్తమవుతున్న వేళ కేరళలో రెండో కరోనా వైరస్ కేసు నమోదు అయింది. రోగిని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలికడగా ఉన్నట్టు కేరళ వైద్య శాఖ వెల్లడించింది. బాధిత రోగి ఇటీవల చైనాలో ప్రయాణించి వచ్చినట్టు గుర్తించారు. మూడ్రోజులక్రితం కేరళలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదు. కాగా చెన్నై ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
Second case of Coronavirus confirmed in chennai
- Advertisement -