Wednesday, May 1, 2024

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడు.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

5 killed in road accident in Uttar Pradesh

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఇటావా జిల్లాలోని నాగ్లా రాథోర్ గ్రామం సమీపంలోని ఇటావా-సైఫాయి రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

5 killed in road accident in Uttar Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News