Thursday, May 16, 2024

ఎపిలో కొత్తగా 534 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

534 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 63,821 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందుతో 534 మందికి కరోనా సోకింది. మరో ఇద్దరు ఈ వైరస్ తో మృతిచెందారు. దీంతో మొత్తం కోవిడ్-19 కేసులు సంఖ్య 8.77 లక్షలకు చేరింది. ఎపిలో ఇప్పటివరకు 7,069 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్ కాగా.. ప్రస్తుతం 4,454 యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో మొత్తం 1.10కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

534 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News