Thursday, May 9, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

gold-seized

 

2.5కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు వారి వద్ద నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు.

 

Huge gold seized at Shamshabad Airport
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News