Wednesday, May 22, 2024

పాతబస్తీలో పర్యటించిన హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల చైర్‌పర్సన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ ప్రాంతంలో నమోదవుతున్న కేసుల వివరాలు ఎసిపిని అడిగారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయని.. చార్మినార్ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

State HRC Chairperson visit Old City in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News