- Advertisement -
హైదరాబాద్:మహమ్మారి కరోనాను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇకపై రోడ్డు మీద ఉమ్మెసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. అయితే, ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్పై అసిస్టెంట్ డ్రైవర్గా పనిచేస్తున్న యువకుడు శుక్రవారం రోడ్డుపై ఉమ్మెశాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన యుకుడిని సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Young Man Arrested due to spit on Road in Hyderabad
- Advertisement -