- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని బస్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బస్ టెర్మినల్ నిర్మాణంపై మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్షలు జరిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు ఆధునిక డిజైన్లతో బస్ టెర్మినల్ను నిర్మించనున్న సందర్భంగా బొంతు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.
- Advertisement -