- Advertisement -
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు కామాంధుడు అత్యాచారం చేశాడు. అత్యాచార దృశ్యాలను యువకుడు సెల్ఫోన్లో బంధించాడు. నిందితుడు ఉత్తర ప్రదేశ్కు చెందిన గోపిగా గుర్తించారు. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానిన బెదిరించాడు. తన దగ్గర గన్ ఉందని నీ తల్లిదండ్రులను కాల్చేసానంటూ బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
- Advertisement -