Wednesday, May 15, 2024

విరాట్ ఔట్…. భారత్ 169/2

- Advertisement -
- Advertisement -

 

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ 32.1 ఓవర్లలో రెండో వికెట్ కోల్పోయి 169 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ శర్మ 28 పరుగులు చేసి మైదానం వీడాడు. విరాట్ కోహ్లీ 56 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో మోయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్(83), శ్రేయస్ అయ్యర్ (00) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News