Sunday, May 5, 2024

మాస్క్ పెట్టుకో అన్నందుకు… మున్సిపల్ సిబ్బందిపై దాడి

- Advertisement -
- Advertisement -

Father and son attack on municipal employee

నిజామాబాద్‌లో తండ్రీకొడుకులు రెచ్చిపోయారు. మాస్క్ పెట్టుకోమన్నందుకు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేశారు. ఇనుపరాడ్‌తో మున్సిపల్ సిబ్బందిపై తండ్రీకొడుకులు దాడి చేశారు. దీంతో స్థానికులు తండ్రీకొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మాస్కో పెట్టుకొమ్మని చెప్పినందుకు దాడి చేయడం సరికాదని వాపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News