Wednesday, May 22, 2024

భారత్ @ 2.08 లక్షల కరోనా కేసులు…. 4157 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Six Corona Strain Cases Registered In India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రధాన ఆస్పత్రులు కరోనా చనిపోయిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ఎటు చూసిన శవాలే కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 2.08 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 4157 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్య 2.71 కోట్లకు చేరుకోగా 3.11 లక్షల మంది మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 2.43 కోట్ల మంది కోలుకోగా 24.95 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజే 22.17 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 33.5 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది. మంగళవారం ఒక్క రోజే 21.2 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా మొత్తం 20.1 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్రం ఆరోగ్య శాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News