Tuesday, April 30, 2024

ఉప్పల్ ఎంఎల్ఎ గృహ ప్రవేశం… హాజరైన మంత్రులు

- Advertisement -
- Advertisement -

హబ్సిగూడ డివిజన్: బుధవారం ఉదయం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి దంపతులు నూతన ఇంట అడుగు పెట్టారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి లోక్ సభ పార్లమెంటరీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మా రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, లేత ఆకుల రఘుపతి రెడ్డి , జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, కాసం మైపాల్ రెడ్డి, గరిక సుధాకర్, సాయి జన శేఖర్, పళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి, మురళి పంతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News