Tuesday, April 30, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు, వంశీ పైడిప‌ల్లి

- Advertisement -
- Advertisement -

తిరుమల: టాలీవుడ్ స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్  తిర‌మ‌ల‌ ఆలయాన్ని సంద‌ర్శించారు. సోమవారం ఉదయం వంశీ పైడిప‌ల్లి ఆయ‌న కుటుంబ స‌భ్యులు, దిల్ రాజు విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి వారిని శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా, దిల్ రాజు, వంశీ పైడిప‌ల్లి తొలి సారి త‌మిళ హీరో దళపతి విజ‌య్ తో పాన్ ఇండియా సినిమాను ఆదివారం ప్రకటించారు.

Dil Raju and Vamsi Paidipally visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News